Telangana Government gave Rs 1 crore to cricketer Mithali Raj for team india performance in women world cup final. <br /> <br />ఐసీసీ మహిళా క్రికెట్ వరల్డ్ కప్లో రన్నరప్గా నిలిచిన భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్కు తెలంగాణ సీఎం నజరానా ప్రకటించారు. ప్రగతి భవన్లో కేసీఆర్ను మిథాలీ కలిశారు. <br />ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మిథాలీ, కోచ్ ఆర్.ఎస్.ఆర్. మూర్తికి శాలువా కప్పి సన్మానించారు. మిథాలీని అద్భుత క్రికెటర్ గా తీర్చిదిద్దారంటూ కొచ్ ను ప్రశంసించారు <br />
