AP Chief Minister N. Chandrababu Naidu on Monday saying that people should have more children to reduce dependency on robots. <br />ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రోబోలకు విరుగుడు మంత్రం చెప్పారు. రోబోలపై ఆధారపడడాన్ని తగ్గించడానికి ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనాలని ఆయన సూచించారు.