India skipper Ajay Thakur led from the front to thrash South Korea 36-20 while a second string Iran outplayed Pakistan 40-21 in the semi-finals of the Kabaddi Masters at the Al Wasl Sports Club here on Friday. <br />ఆరు దేశాల కబడ్డీ మాస్టర్స్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్ భారత్ హవా కొనసాగుతోంది టోర్నీలో భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. అపజయమనేది లేకుండా దూసుకెళుతున్న అజయ్ ఠాకూర్ సేన శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో 36-20 తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. అజయ్ ఠాకూర్, మోను గోయత్ చక్కటి ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ అజయ్ ఠాకూర్ 10 రైడ్ పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. డిఫెన్స్లో గిరీశ్ ఆకట్టుకున్నాడు. <br />#india <br />#iran <br />#dubai <br />#kabaddi <br />#worldcup2019
