బ్రిస్టల్ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ20లో విజయం సాధించి మూడు టీ20ల సిరిస్ను 2-1తేడాతో సొంతం చేసుకోవడంలో బౌలర్లు కీలకంగా వ్యవహారించారని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. <br />ఈ మ్యాచ్లో తొలుత భారీగా పరుగులిచ్చిన బౌలర్లు, ఆతర్వాత ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను కట్టడి చేసిన విధానంపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. పది ఒవర్లు ముగిసిన తర్వాత టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారని కొనియాడాడు. <br />మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "ఇంగ్లండ్ మొదటి పది ఓవర్ల ఆట మమ్మల్ని ఆందోళనకు గురి చేసింది. అదే ఫామ్ను వారు చివరి వరకు కొనసాగించి ఉంటే 225-230 పరుగుల్ని స్కోరు బోర్డుపై ఉంచేవారు. ఒకవేళ ఇదే స్కోరును ఇంగ్లండ్ నమోదు చేసి ఉంటే మా గెలుపు కష్టమయ్యేది" అని అన్నాడు. <br /> <br />Indian captain Virat Kohli on Sunday (July 8) praised his team-mates for showing character in tight situations in the seven-wicket win in the third and final T20 International to clinch the series 2-1 here. <br />#viratkohli <br />#teamindia <br />#rohitsharma <br />#hardikpandya <br />#msdhoni