Surprise Me!

సోనియా గాంధీతో జేసీ దివాకర్ రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు

2018-07-20 1,496 Dailymotion

రాష్ట్రాన్ని విభజించి.. రెడ్లకు తీవ్ర అన్యాయం చేశావు.. తల్లీ అంటూ యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో చర్చ కోసం జేసీ ఢిల్లీలో ఉన్నారు. <br />పార్లమెంటు ప్రాంగణంలో జేసీ దివాకర్ రెడ్డికి సోనియా గాంధీ ఎదురుపడ్డారు. ఈ సమయంలో ఆయన ఆమెకు నమస్కరించి, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తల్లీ.. రాష్ట్రాన్ని విభజించి రెడ్లకు తీరని అన్యాయం చేశావు, తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న రెడ్లు నిలువునా మునిగారు అని వ్యాఖ్యానించారట. దానికి సోనియా ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్లారట. <br /> <br />It is said that Telugudesam Party MP JC Diwakar Reddy takes on UPA chairperson Sonia Gandhi for Andhra Pradesh division. <br />#MPJCDiwakarReddy <br /> #SoniaGandhi

Buy Now on CodeCanyon