టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికినా, తన క్రికెట్ కెరీర్ చివరి దశలో ఉన్నప్పటికీ టీమిండియా మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోని ఆదాయం మాత్రం తగ్గట్లేదు. తాజాగా ధోని ఆదాయపు పన్ను చెల్లించడంలోను రికార్డు సృష్టించాడు. 2017-18 వార్షిక సంవత్సరానికి జార్కండ్లో అత్యధిక పన్ను చెల్లించి వ్యక్తిగా ధోని నిలిచాడు.ఈ ఆర్ధిక సంవత్సరంలో ధోని ఏకంగా రూ.12.17 కోట్ల ఆదాయపు పన్ను కట్టినట్లు జార్ఖండ్ ఆదాయపు పన్ను అధికారులు వెల్లడించాడు. 2016-17తో పోలిస్తే ఇది 1.24 కోట్లు ఎక్కువ అని జార్ఖండ్ ఇన్కమ్ టాక్స్ అధికారులు పేర్కొన్నారు. కాగా, గతేడాది ధోని రూ.10.93 కోట్ల పన్ను కట్టాడు. <br /> <br />Former Indian cricket team captain MS Dhoni has emerged as the leading income tax payer from Jharkhand. By paying tax of Rs 12.17 crore for the assessment year of 2017-18, the extremely popular cricketer is above the rest of population of the state. <br />#msdhoni <br />#taxpayer <br />#jharkhand <br />#teamindia