The government will now have to draw money from all these services, not through banks and ATMs. <br />#ATM <br />#Banks <br />#MeeSeva <br />#Telangana <br />#Withdraw <br /> <br />బ్యాంకులు మరియు ఎటిఎంలు ద్వారా కాకుండా ఇప్పుడు అందరు ఈసేవ నుంచి కూడా డబ్బులు డ్రా చేసుకొనే విధానాన్ని తీసుకురానుంది రాష్ట్ర ప్రభుత్వం. <br />ఈ విధానం సోమవారం జూన్ 31 నుంచి అమలు కానుంది అని మీ సేవ రాష్ట్ర కమిషనర్ టి.జె. వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఆధార్ బాసిడ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మీరు డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు అని చెప్పారు.