Surprise Me!

సామూహిక దాడులుపై రాష్ట్ర ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలి: రాజ్‌నాథ్ సింగ్

2018-08-06 108 Dailymotion

A German based tourist Michale was badly by the locals of Kakinada thinking him to be a saddist. Police said that the man had come to see the beach and had taken alcohol. While he was walking on the beach sand locals him badly. Michale was admitted in the neary by hospital for the treatment.Case has been registered said the police. <br />సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న కొన్ని పోస్టులు ఇతరుల ప్రాణాలను తీస్తున్నాయి. ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం వదంతులను నమ్మొద్దని ఎన్ని హెచ్చరికలు చేసిన ప్రజలు మాత్రం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని యదేచ్ఛగా దాడులకు తెగబడుతున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి దాడుల్లో బలైంది సాటి భారతీయులే కాగా... ఇప్పుడు ఆ దాడులు విదేశీయులపైకి కూడా పాకాయి. ఇందుకు నిదర్శనం కాకినాడ బీచ్‌ను చూసేందుకు వచ్చిన ఓ విదేశీయుడిపై అక్కడి స్థానికులు దాడి చేయడమే. కాకినాడ బీచ్ అందాలను చూసేందుకు మైఖేల్ ప్రాక్టర్ అనే జర్మనీ దేశస్తుడు వచ్చాడు. సూర్యారావుపేట సమీపంలోని బీచ్‌కు చేరుకున్నాడు యువకుడు. మద్యం తాగి బీచ్‌వైపు నడుస్తుండగా అతనిని గమనించిన స్థానికులు ఉన్మాదిగా భావించి మైఖేల్‌ను చితకబాదారు.విచక్షణా రహితంగా చితకబాదడంతో మైఖేల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మైఖేల్ పై దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేశామని, ఎవరు దాడి చేశారన్న విషయమై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. <br />#tourist <br />#Kakinada <br />#andhrapradesh <br />#whatsapp <br />#Hospital <br />#RajnadhSingh

Buy Now on CodeCanyon