ఐపీసీ సెక్షన్ 497 పై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దేశమంతా ప్రశంసల వర్షం కురిపిస్తుండగా... మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రం తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. ఐపీసీ సెక్షన్ 497 ను ట్రిపుల్ తలాక్తో పోలుస్తూ ఆయన వరుస ట్వీట్లు చేశారు. ముస్లిం మహిళల హక్కులు పై తెచ్చిన ఆర్డినెన్స్ మాత్రం న్యాయం చేయలేదని కేంద్రప్రభుత్వంపై నిప్పులు చెరిగారు అసదుద్దీన్. <br />#section497 <br />#asaduddinowais <br />#tripletalaq <br />#Muslims <br />#Section377
