The Jaish-e-Mohamamad on Thursday carried out one of the most lethal insident in Jammu and Kashmir, in which nearly 44 CRPF jawans were martyred. <br />#pulwamaattack <br />#PulwamaTragedy <br />#JammuandKashmir <br />#Jaish-e-Mohamamad <br />#44 CRPFjawans <br /> <br />జమ్మూకశ్మీర్లో గురువారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడిలో 44 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. పుల్వామాలో జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుపైకి అదిల్ హుస్సేన్ దార్ అనే ఉగ్రవాది బాంబులు ఉంచిన స్కార్పియో కారుతో దూసుకెళ్లాడు. అంతకుముందే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఏ క్షణమైనా దాడులకు తెగబడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. గత కొన్నేళ్లుగా ఈ నిషేధిత ఉగ్రవాద సంస్థ బలోపేతం అవుతూ వస్తోంది. స్తబ్దుగా ఉంటేనే కశ్మీర్ వ్యాలీలో వీలు చిక్కినప్పుడల్లా దాడులకు తెగబడుతోంది. <br />
