ICC Cricket World Cup 2019,India vs New Zealand,1st semi-final: Play was stopped in the 47th over of the first innings due to rain in Manchester with New Zealand reaching 211 for 5 after electing to bat first against India. <br />#icccricketworldcup2019 <br />#indvnz <br />#cwc2019semifinal <br />#viratkohli <br />#rohitsharma <br />#msdhoni <br />#jaspritbumrah <br />#mohammedshami <br />#rishabpanth <br />#klrahul <br />#cricket <br />#teamindia <br /> <br /> <br />భారత క్రికెట్ జట్టులో జెంటిల్మెన్లు ఎక్కువైపోయారని టీమిండియా మాజీ కేప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. తన మాజీ సహచరులు సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్లను ఉద్దేశించి- ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో వర్షం వల్ల తొలి సెమీఫైనల్ మ్యాచ్ను వాయిదా పడిన సందర్భంగా నిర్వహించిన డిబేట్లో సౌరబ్ గంగూలీ.. ఈ ముగ్గుర్ని టార్గెట్గా చేసుకుని.. తనదైన శైలిలో చురకలు అంటించారు. గంగూలీ ఈ వ్యాఖ్యలు చేస్తోన్న సమయంలో వీవీఎస్ లక్ష్మణ్ ఆయన పక్కనే ఉన్నారు. గంగూలీ మాటలను వింటూ సరదాగా నవ్వడం కనిపించింది.