Lockdown : Andhra Pradesh govt to re open apsrtc bus services in covid 19 green zone vizianagaram district from tomorrow. apsrtc to run limited services with more restrictions across the district.<br />#Lockdown<br />#APSRTC<br />#Coronavirus<br />#COVID19<br />#Lockdown2020<br />#coronacassesinindia<br />#coronacasesinAP<br />#YSJagan<br />#AndhraPradesh<br /><br />ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ ప్రారంభం కాగానే మిగతా సేవలతో పాటు ఆర్టీసీ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. ప్రజా రవాణా వల్ల కరోనా వైరస్ ఎక్కువగా, త్వరగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం జనతా కర్ఫ్యూ నుంచే ఆర్టీసీ సర్వీసులను నిలిపేసింది. ఏప్రిల్ 20 తర్వాత పరిమిత సడలింపులు అమల్లోకి రావడంతో తక్కువ సర్వీసులను నడిపేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో ఎప్పుడు లాక్ డౌన్ సడలిస్తారా బస్సులు నడుపుదామా అని ఎదురుచూస్తున్న ఆర్టీసీకి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.