Surprise Me!

CM YS Jagan - "ప్రజలు పెట్టుకునే అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కారమవ్వాలి" || Oneindia Telugu

2020-07-28 29 Dailymotion

Once the corona intensity decreases we start the bustle program says CM YS Jagan. <br />#YSJagan <br />#COVID19 <br />#Coronavirus <br />#Rachabandaprogram <br />#APGovt <br />#AndhraPradesh <br /> <br />రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యం లో కోవిడ్‌ పరిస్థితులు తగ్గగానే గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పర్యటిస్తానని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టా అందాలని అధికారులకు సూచించారు.

Buy Now on CodeCanyon