Surprise Me!

#RheaChakraborty : Sushant కేసు.. రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ, మనీలాండరింగ్ కేసు నమోదు!

2020-07-31 2,589 Dailymotion

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం విషయంలో ప్రజల సెంటిమెంట్ భారీగా బలపడుతున్నది. ముంబై పోలీసుల దర్యాప్తు, రాష్ట్ర ప్రభుత్వ జోక్యంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నవి. ఈ క్రమంలో సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల దుర్వినియోగం విషయంలో మనీలాండరింగ్ జరిగిందా అనే కోణంలో విచారణ జరపడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. <br /> <br />#RheaChakraborty <br />#SushantSinghRajput <br />#KKSingh <br />#SushantRheaTwist <br />#ArnabGoswami <br />#AnkitaLokhande <br />#Nepotism <br />#karanjohar <br />#KanganaRanaut <br />#aliabhatt <br />#Bollywood <br />#Mumbai

Buy Now on CodeCanyon