కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్ల కోసం చికిత్స అందించడానికి గుర్తించిన ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది పేషెంట్లు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో అయిదుమంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. <br /> <br />#Ahmedabad <br />#ShreyHospital <br />#Gujarat <br />#ShreyCOVIDhospital <br />#COVIDpatients <br />#VijayRupani