191 మంది ప్రయాణికులు, సిబ్బందితో కేరళలోని కోజికోడ్ విమానాశ్రయం చేరుకున్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం ల్యాండింగ్ అవుతుండగా క్రాస్ అయ్యింది. దీంతో విమానం రెండు ముక్కలైంది. రన్ వేకు కొన్ని అడుగుదూరంలో విమాన ముక్కలు పడిపోయాయి. <br /> <br />#Kozhikode <br />#Kerala <br />#AirIndia <br />#AirIndiaExpress <br />#PMModi <br />#KozhikodeAirCrash <br />#PinarayiVijayan <br />#AirIndiaPiolet <br />#KozhikodeAirport