Surprise Me!

Kerala's Rajamalai Landslide:రాజమలైలో 43కి చేరిన మృతుల సంఖ్య,శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు

2020-08-10 3 Dailymotion

కేరళలోని మున్నార్‌ సమీపంలో ఉన్న పెట్టిముడి ప్రాంతంలోని రాజమలైలో శుక్రవారం(అగస్టు 7) తెల్లవారుజామున కొండ చర్యలు విరిగిపడ్డ సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 43కి చేరింది. మట్టి పెళ్లల కింద ఇంకా ఎన్ని మృతదేహాలు ఉన్నాయో తెలియదు. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ప్రమాదం జరిగిన రోజు 15 మంది మృతి చెందినట్లు చెప్పగా... క్రమంగా ఆ సంఖ్య 43కి చేరింది. మృతులంతా అక్కడి తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులే. వీరిలో ఎక్కువమంది తమిళనాడు నుంచి బతుకుదెరువు కోసం రాజమలై వచ్చినవారే.<br />#KeralaRains<br />#KeralaRajamalaiLandslide<br />#KeralaFloods<br />#KeralaLandslide<br />#Rajamalailandslide <br />#Idukki <br />#teaestateworkers <br />#PeriyarRiver<br />#KeralaMunnar<br />#Kochi<br />#KeralaIdukkidistrict<br />#Ernakulam <br />#Malappuram <br />#కేరళ<br />#రాజమలై

Buy Now on CodeCanyon