ఓ వైపు శాంతి చర్చలంటూనే వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట చైనా తన బలగాలను పూర్తిస్థాయిలో ఉపసంహరించుకోకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. దీంతో భారత్ కూడా అందుకు తగినట్లుగానే వ్యవహరిస్తోంది. తాజాగా, సౌత్ చైనా సముద్రంలోకి ఓ భారీ భారత యుద్ధ నౌక ప్రవేశించింది. <br />#SouthChinaSea <br />#IndianNavy <br />#GalwanValley <br />#LadakhStandOff <br />#IndiaChinaborder <br />#BipinRawat