సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసు దర్యాప్తు విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో సీబీఐ కూడా తమ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో శనివారం పలువురు అనుమానితులను గంటలపాటు విచారించింది. సీబీఐ ప్రశ్నించిన వారిలో సుశాంత్ కుటుంబ స్నేహితురాలు స్మితా పారిఖ్, సందీప్ సింగ్, మరో మిస్టరీ గర్ల్ను సీబీఐ విచారించినట్టు సమాచారం. <br /> <br />#SushantSinghRajput <br />#RheaChakraborty <br />#MaheshBhatt <br />#Nepotism <br />#karanjohar <br />#KanganaRanaut <br />#ArnabGoswami <br />#Bollywood <br />#Mumbai <br />#KKSingh <br />#AnkitaLokhande