భారత్ పై పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడింది. పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. ఈ రోజు జమ్మూకాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. <br />#IndianSoldiers <br />#JammuAndKashmir <br />#IPL2020 <br />#NorthKorea <br />#COVID19 <br />#PMNarendraModi <br />#COVID19vaccine <br />#Boeing777 <br />#nagornokarabakh