తూర్పు లదాఖ్లో చైనా భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్న సమయంలోనే... నేపాల్ కూడా భారత్ పట్ల కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. చైనా అండతోనే నేపాల్ ఇలా రెచ్చిపోతోందని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేపాల్తో సమస్యల పరిష్కారానికి భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే రంగంలోకి దిగనున్నారు. <br /> <br />#IndiaNepal <br />#IndiaNepalBoarder <br />#IndianArmy <br />#MMNaravane <br />#NepalNewMap <br />#NepalMap <br />#Lipulekh <br />#Kalapani <br />#Limpiyadhura <br />#NepalGovt <br />#NepalCabinet <br />#KPSharmaOli <br />#PMModi <br />#IndiavsNepal <br />#IndiaNepalborder <br />#china