బీహార్ లో చివరి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది . బీహార్ లో ఈ రోజు జరుగుతున్న ఫైనల్ వార్ లో 78 స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది . ఈసమయంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. మధుబనిలోని బెనిపట్టి అసెంబ్లీ సీటు నుంచి బరిలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థి నీరజ్ ఝా కరోనా వైరస్ కారణంగా మరణించారు. <br /> <br />#BiharAssemblyElection2020 <br />#BiharElections2020LiveUpdates <br />#BiharPolls <br />#NirajKumarJha <br />#TejashwiYadav <br />#NitishKumar <br />#BJPJDU <br />#RJD <br />#ChiragPaswan <br />#PMModi <br />#RahulGandhi <br />#LJP <br />#Bihar <br />#Patna <br />#Elections