ఢిల్లీ పోలీస్ చరిత్రలోనే ఇదో అరుదైన సందర్భం. మొట్టమొదటిసారి పోలీస్ శాఖలో నిబంధనలతో పనిలేకుండా ఓ మహిళా పోలీస్ అధికారినిki ప్రమోషన్ వరించింది. హెడ్ కానిస్టేబుల్ నుంచి పదోన్నతి లభించింది. కేవలం 3 నెలల వ్యవధిలోనే 76 మంది మిస్సింగ్ చిన్నారుల ఆచూకీని కనిపెట్టినందుకు ఆమెకు ఈ పదోన్నతి దక్కింది. అవుటాఫ్ టర్న్ ప్రమోషన్ దక్కించుకున్న ఆ మహిళా హెడ్ కానిస్టేబుల్ పేరు సీమా ఢాకా. <br /> <br /> <br />#India <br />#DelhiPolice <br />#SeemaDhaka <br />#WomanConstable <br />#NewDelhi <br />#Delhi <br />#Delhiwoman <br />#DelhiPolice
