AP CM YS Jagan Mohan Reddy said that banks should come forward to give loans to lease farmers and that the way banks were dealing with the issue of tenant farmers was not right. <br />#leasefarmersloans <br />#JaganannaChedhodu <br />#APCMYSJagan <br />#interestfreeloans <br />#bankers <br />#banks <br />#Farmers <br />#AndhraPradesh <br />#tenantfarmers <br /> <br />ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం కోసం బ్యాంకులు ముందుకు రావాలని, కౌలు రైతులు ఆందోళన విషయంలో బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరు సరిగాలేదని పేర్కొన్నారు. బ్యాంకులు ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవని పేర్కొన్న సీఎం జగన్ ప్రభుత్వం నుండి బ్యాంకులకు గతంలో చెల్లించాల్సిన వడ్డీ లేని రుణాలు కింద ఉన్న బకాయిలను చెల్లించామని, బ్యాంకర్ల సహకారం ప్రస్తుతం అవసరమని పేర్కొన్నారు.