మూడు వ్యవసాయ బిల్లులపై దేశంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఇందిరా పార్కు వద్ద 13 రైతు సంఘాల దీక్ష చేపట్టాయి. దేశ రైతాంగానికి మాత్రమే కాకుండా రాష్ట్ర రైతాంగానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు. <br /> <br />#AgriculturalBills <br />#FarmsBill2020 <br />#Farmers <br />#PMModi