DRDO conducts successful maiden launch of Indian Army version of medium-range surface-to-air missile <br />#MRSAM <br />#mediumrangesurfacetoairmissile <br />#DRDOsuccessfulmaidenlaunchof <br />#IndiaSuccessfullyTestFiresMRSAM <br />#BharatDynamicsLtd <br />#Odishacoast <br />#IsraelAerospaceIndustries <br />#defenceforces <br />#IndianArmyversion <br />#మీడియం రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్ <br /> <br /> <br />ఒడిశా తీరంలో భారత్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. భూ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే మీడియం రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్(MRSAM)ను భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఇజ్రాయెల్తో కలిసి సంయుక్తంగా తయారుచేసిన ఈ మిసైల్ను భారత సైన్యం కోసం డీఆర్డీవో ప్రత్యేకంగా తయారుచేసింది. బాలసోర్ జిల్లాలోని చాందీపూర్లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్)లో ట్రక్కుపై నుంచి క్షిపణినీ విజయవంతంగా పరీక్షించారు. బుధవారం మధ్యాహ్నం 3.55గంటలకు ఈ క్షిపణిని ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు.
