<br />తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లో విఘ్నేశ్వరాలయాన్ని శనివారం సందర్శించిన రాజమండ్రి ఎంపీ భరత్..ద్వంసమైన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని పరిశీలించారు.పూజారిని వివరాలుఅడిగి తెలుసుకున్నారు.ఇది కచ్చితంగా ప్రతిపక్షాలు చేసిన రద్దటమే అని ఎవ్వరిని విదిలిపెట్టమని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. <br /> <br />#Rajahmundry <br />#SubramanyeswaraSwamyTemple <br />#YSRCP <br />#YSRHousingScheme <br />#YSRCP