ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల మీద దాడుల అంశం గురించి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. దీనిపై ఇప్పటికే సీఐడీ విచారణ జరుపుతోంది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలపై జరిగిన దాడుల మీద ఈ సీఐడీ విచారణ జరపనుంది. ఈ క్రమంలో గుళ్ల మీద దాడులకు సంబంధించిన సమాచారం ప్రజల నుంచి తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. <br /> <br />#APCMJagan <br />#AndhraPradesh <br />#APGovernment <br />#APTemple <br />#TemplesInAP <br />#TDP <br />#ChandrababuNaidu