అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.. తొలి కొరడా ఝుళిపించారు. సైనిక పాలనలోకి వెళ్లిన మియన్మార్పై కఠిన ఆంక్షలను విధించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన మియన్మార్ మిలటరీ.. ప్రభుత్వాన్ని నెలకొల్పడం పట్ల నిరసనను తెలిపారు. తాజా ఆంక్షలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన రెండు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ఆయన సంతకం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వానికి తావు లేదని, తేల్చి చెప్పారు. తన తప్పును తెలుసుకుని..దిద్డుబాటు చర్యలను తీసుకోకపోతే.. మున్ముందు మరిన్ని ఆంక్షలు తప్పబోవని జో బిడెన్ హెచ్చరించారు. <br /> <br />#IndiaChinaStandOff <br />#JoeBiden <br />#ManasaVaranasi <br />#RajnathSingh <br />#Myanmar <br />#UPSCCivilServises <br />#Covid19Vaccination
