<br />భారతదేశాన్ని కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. గత 24 గంటల్లో 46, 951 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు మరణాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా నమోదైంది. 213 మంది మరణాలతో జనవరి ఎనిమిదో తేదీ నుండి ఇప్పటివరకు అత్యధిక మరణాలను గత 24 గంటల్లో నమోదు చేసింది. తాజా కరోనా పరిస్థితులను తేలికగా తీసుకోకూడదని, అప్రమత్తంగా ఉండటం అవసరమని నిర్లక్ష్యం చేస్తే మరింత ప్రమాదంలో పడతామని కేంద్రం పదే పదే హెచ్చరిస్తోంది. <br /> <br />#Covid19 <br />#Covid19CasesInIndia <br />#ICMR <br />#Covid19Vaccine <br />#Covishield <br />#PMModi <br />#HarshaVardhan <br />#CoronaSecondWave