2011లో జపాన్ను తాకిన భారీ సునామీ జ్ఞాపకాలు ఆ దేశంతో పాటు ప్రపంచాన్ని ఇప్పటికీ పట్టి పీడిస్తుంటాయి. అప్పటి సునామీ సమయంలో నిండా మునిగిన ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్ను తల్చుకుంటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. ఈ సునామీ వచ్చి పదేళ్లు ముగిశాక ఇప్పుడు జపాన్ ప్రభుత్వం ఈ ప్లాంట్లోని ట్యాంకుల్లో చేరిన సునామీ నీటిని సముద్రంలోకి శుద్ధి చేసి వదలాలని సంచలన నిర్ణయం తీసుకుంది. <br /> <br />#Fukushima <br />#Japan <br />#China <br />#FukushimaWater <br />#Covid19 <br />#Covid19Vaccine <br />#Fukushimanuclearplant <br />#IPl2021 <br />#NirmalaSitharaman <br />#RCB <br />#WHO
