Prime Minister Narendra Modi will launch a digital payment platform called e-RUPI via video conferencing at 4 pm today. <br />#Erupi<br />#Pmmodi<br />#digitalpaymentsolution<br />#upipayment<br /><br />ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్ట్ 2, సోమవారం నాడు ఈ-రూపీనీ (e-RUPI) సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభిస్తున్నారు. నగదురహిత ట్రాన్సాక్షన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త చెల్లింపు విధానాన్ని తీసుకు వస్తోంది. నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) రూపొందించిన ఈ కొత్త ప్రక్రియ నేటి నుండి అందుబాటులోకి వస్తోంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కోసం ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, అమెజాన్ పే, పేటీఎం వంటి వ్యవస్థలు ఉన్నాయి.<br />