Surprise Me!

శ్రీవారిని దర్శించుకున్న పద్మశ్రీ డాక్టర్ దత్తాత్రేయ

2022-03-11 8 Dailymotion

తిరుమల శ్రీవారిని ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు పద్మశ్రీ డాక్టర్ దత్తాత్రేయ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నిజపాద సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మంటపంలో వేదపండింతులు ఆశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల పద్మశ్రీ డాక్టర్ దత్తాత్రేయ మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉందన్నారు. తిరుమలలో ఎక్కడా చూసిన ఆధ్యాత్మిక భావన కనిపిస్తోంది.. తిరుమలను చాలా దేవస్థానాలు ఆదర్శంగా తీసుకుంటున్నామని తెలిపారు.

Buy Now on CodeCanyon