Surprise Me!

నల్గొండ: వరి పంటకు నిప్పు పెట్టిన రైతు.. ఏమన్నాడంటే?

2022-05-31 0 Dailymotion

నల్గొండ జిల్లా నిడుమ‌నూరు మండ‌లం ముప్పారం గ్రామంలో వ‌రి చేనుకు నిప్పు పెట్టాడో రైతు.. సీఎం కేసీఆర్ చెప్పినట్లు స‌న్నరకం వ‌రి సాగు చేస్తే.. ఎకరాకు 3 బస్తాలకు మించి వడ్లు రాలేదని రైతు శ్రీ‌నివాస్ ఆవేద‌న చెందాడు. దిగుబ‌డి రాక న‌ష్ట పోయిన రైతుల్ని ఆదుకోవాల‌ని కోరాడు. ఒక్క ముప్పారం గ్రామంలోనే దాదాపు 50 ఎక‌రాల వ‌ర‌కు వ‌రి కోయ‌కుండా రైతులు వ‌దిలేసినట్లు సమాచారం.

Buy Now on CodeCanyon