రెండున్నరేళ్ల తర్వాత గౌరవ సభలో సగౌరవంగా చంద్రబాబు అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సభలోకి చంద్రబాబు ప్రవేశించారు. సీఎంగానే మళ్లీ సభలో అడుగుపెడతానని 2021లో చంద్రబాబు శపథం చేశారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ నేడు అసెంబ్లీలో చంద్రబాబు అడుగుపెట్టారు.
