Telangana Congress Joinings : రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా చేరికలు ఆగవని కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టం చేసింది. పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నాయకులు, కార్యకర్తల గౌరవ మర్యాదలు తక్కువ కాకుండా చూసుకుంటామని ప్రకటించింది. పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దిల్లీ పర్యటనలో పార్టీ పెద్దలతో చర్చించినట్లు తెలుస్తోంది.<br /><br />
