Surprise Me!

రేపు ఉదయం 6గంటలకు రూ.7వేల పింఛన్

2024-06-30 407 Dailymotion

Pension Distribution Arrangements: ఎన్నికల హామీలో భాగంగా పెంచిన పింఛన్‌ సొమ్మును జూలై 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 6 గంటల నుంచే నగదు పంపిణీ చేపట్టాలని, తొలిరోజే 90శాతం పూర్తవ్వాలని ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పింఛన్‌ సొమ్ముతోపాటు వాస్తవ పరిస్థితులను వివరిస్తూ సీఎం చంద్రబాబు సంతకంతో కూడిన లేఖను సైతం సచివాలయం సిబ్బంది అందించనున్నారు.

Buy Now on CodeCanyon