Surprise Me!

సంపద సృష్టిస్తాం - పెంచిన ఆదాయం పంచుతాం: సీఎం

2024-07-01 521 Dailymotion

CM Chandrababu Started Distribution of Pensions: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పింఛను అందించారు. పెండింగ్ బకాయిలు కలిపి 7వేల రూపాయల చొప్పున ఫించన్లు అందజేయడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Buy Now on CodeCanyon