Fraud in the Name of Government Jobs: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ముఠా ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షలు దండుకున్న ఘటన కలకలం రేపింది. నిరుద్యోగులు మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకుని లబోదిబోమంటున్నారు. నిరుద్యోగులు ఒక్కొక్కరి దగ్గర లక్షల రూపాయలు వసూలు చేశారు.
