Surprise Me!

'ప్రధానికి లేఖ రాసిన వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి'

2024-07-19 211 Dailymotion

BJP Purandeswari Fire on YSRCP: ప్రధానికి లేఖ రాసిన వైఎస్సార్సీపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి అన్నారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ప్రధానికి లేఖ రాసేముందు ఇవన్నీ గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు.

Buy Now on CodeCanyon