Godavari Water level At Bhadrachalam Today : భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఇప్పటికే 47.1 అడుగులకు చేరుకుంది. 48 అడుగులకు చేరితే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. నీటిమట్టం 48 అడుగుల స్థాయి నుంచే పలు గ్రామాలకు ముప్పు మొదలవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
