Surprise Me!

47.1 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం - త్వరలో సెకండ్ వార్నింగ్ - 73కి చేరితే ఏమవుతుందంటే?

2024-07-22 58 Dailymotion

Godavari Water level At Bhadrachalam Today : భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఇప్పటికే 47.1 అడుగులకు చేరుకుంది. 48 అడుగులకు చేరితే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. నీటిమట్టం 48 అడుగుల స్థాయి నుంచే పలు గ్రామాలకు ముప్పు మొదలవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Buy Now on CodeCanyon