Brutal Murder in Tirupati: తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. వదిన, ఆమె ఇద్దరు పిల్లలను మరిది కత్తితో పొడిచి చంపాడు. అనంతరం అతను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.<br />