Surprise Me!

స్వతంత్ర భారత చరిత్రలో జరిగిన ఘోర తప్పిదం కాళేశ్వరం నిర్మాణం : మంత్రి ఉత్తమ్

2024-07-26 316 Dailymotion

Minister Uttam on Kaleshwaram : కమీషన్ల కక్కుర్తి కోసమే బీఆర్ఎస్‌ ప్రభుత్వం, తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిలిపేశారని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం వ్యయం రూ.38,500 కోట్ల నుంచి రూ.80 వేల కోట్లకు పెంచారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జలసౌధలో ఇవాళ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు.

Buy Now on CodeCanyon