Surprise Me!

పెండింగ్​ ప్రాజెక్టులపై సర్కారు ఫోకస్​- ఆయకట్టు పెంపు లక్ష్యంగా అడుగులు

2024-08-04 52 Dailymotion

TELANGANA GOVT IRRIGATION PLANS : ప్రాధాన్య ప్రాజెక్టులను పూర్తి చేయటం ద్వారా ఒక్కో ఏడాది 6 లక్షల చొప్పున ఐదేళ్లలో 30 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని 12 ప్రాజెక్టులను ఎంపిక చేసిన ప్రభుత్వం, నిర్మాణ పనుల పూర్తికి రూ.7400 కోట్లు వ్యయం చేసేందుకు సిద్ధమైంది

Buy Now on CodeCanyon