Surprise Me!

పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలు - టన్నుకు రూ.66

2024-08-25 5 Dailymotion

Sand Mining in Patta Lands in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్​లో ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు పట్టా భూముల్లోనూ తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం పట్టాదారుకు టన్నుకు 66 రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం తీసుకొనే అవకాశం ఉంది.

Buy Now on CodeCanyon