YSRCP Government Neglected Irrigation Canals : ఉండేది గోదావరి డెల్టా పరిధిలోనే అయినా ఏటా వారికి సాగు ఇక్కట్లు తప్పడం లేదు. పొలాలకు నీరందకు రైతులు ఆవేదన చెందుతున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో కాల్వల పూడికతీత పనులు పూర్తిగా పడకేయడంతో సాగునీరు రాక ప్రశ్నార్థకంగా మారింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండంలోని వరి పొలాలు ప్రస్తుతం బీటలువారుతున్నాయి.
