Surprise Me!

వంతెన లేక ఆరేళ్లుగా పాట్లు

2024-08-29 0 Dailymotion

People Suffer Due to Damaged Bridge in Jangareddygudem : ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన వంతెన ఇప్పుడు డంపింగ్​ యార్డుగా మారిపోయింది. దశాబ్దాలు పాటు సేవలు అందించిన ఈ వంతెనపై నిత్యం ఎన్నో వాహనాలు రాకపోకలు సాగించేవి. ఇప్పుడు వంతెన కూలి ఈ మార్గం మూతపడిపోవడంతో వాహనాదారులు నానా అవస్థలు పడుతున్నారు.

Buy Now on CodeCanyon