Surprise Me!

మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి నోటీసులు!

2024-08-30 0 Dailymotion

Raghu Rama krishna Raju Complaint Leads to Case : రఘురామకృష్ణరాజును సీఐడీ వేధించిన కేసులో విచారణ కొనసాగుతోంది. రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసి కొట్టారని గుంటూరు నగరంపాలెం పోలీసులకు రఘురామ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నిందితులుగా ఉన్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహా పలువురికి నోటీసులు పంపి విచారణకు పిలిచేందుకు రంగం సిద్ధమవుతోంది.

Buy Now on CodeCanyon