Heavy Rains in Joint Guntur District : కృష్ణానది వరద ఉద్ధృతికి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు 3జిల్లాల పరిధిలోని లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లో పంటపొలాలు నీట మునిగాయి. ముంపు బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
