వరదలతో రూ. 6,880 కోట్లు నష్టం - ప్రాథమిక నివేదిక
2024-09-07 0 Dailymotion
Report on AP Floods Loss 2024: ఏపీలో వరద విపత్తు వలన 6 వేల 880 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ మేరకు నివేదికను కేంద్రానికి పంపేందుకు సిద్ధం చేసింది.